క్రైం న్యూస్ | జిల్లాలోని మల్దకల్ మండలంలో టాస్క్ఫోర్స్ పోలీసులు మూడు గ్రామాల్లో దాడి చేసి సుమారు 17 క్వింటాలు నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.
క్రైం న్యూస్ | జిల్లాలోని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి తొర్రూర్ సమీపంలో నకిలీ పురుగుల మందులు తయారు చేస్తున్న గోదాంపై భువనగిరి ఎస్వోటీ పోలీసుల దాడి చేశారు.
క్రైం న్యూస్ | జిల్లాలోని ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దజట్రం గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తన ప్యాకెట్లను పట్టుకున్నారు.
ఉండవల్లి/ జోగులాంబ గద్వాల : ఎలాంటి పత్రాలు లేకుండా వెండిని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఘటన పంచలింగాల వద్ద సోమవారం చోటు చేసుకున్నది. ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్ పోస్ట్ స్ప�