గ్రీన్ ఇండియా చాలెంజ్ (జీఐసీ) వ్యవస్థాపకులు, మాజీ ఎంపీ సంతోష్కుమార్ నేతృత్వంలో ప్రారంభమైన పర్యావరణహిత సీడ్ గణేశ ఉద్యమానికి సినీ రంగం నుంచి విశేష మద్దతు లభిస్తున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్లో ప్ర�
పచ్చదనాన్ని పెంపొందించేందుకు ఈ వినాయక చవితికి ప్రతి ఒక్కరూ విత్తన గణపతిని పూజించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని తన నివాసంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ సంతోష్�
Seed Ganesh | పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు కోసం ఈసారి సీడ్ గణేశుడిని పూజించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. పూజ అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేస్తే విగ్రహంలోని విత్తనాలు మొలకెత్తి మొక్కగా ఎదుగుతాయని త�
Seed Ganesha | సంప్రదాయం, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ (GIC) లో భాగంగా సీడ్ గణపతి విగ్రహాలను తెలుగు నటుడు, నిర్మాత నారా రోహిత్ సుందరకాం�
ప్రకృతికి ప్రతిరూపం పార్వతీదేవి. ఆ తల్లి గారాలపట్టి వినాయకుడు.. ఏనుగుముఖంతో ఘనదైవమే కాదు వనదైవం అయ్యాడు. వనానికీ, జనానికీ, పర్యావరణానికీ మేలు చేసే గణపతి ఉత్సవాలు అందుకు విరుద్ధంగా చేసుకుంటుండటంతో వినాయక
రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్కుమార్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా గురువారం హైదారాబాద్లో విత్తన గణేశ్ విగ్రహాల పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంతోష్కుమార్ మాట్లాడుతూ.. పర్యావరణ పర�
Seed Ganesha | మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ నేతృత్వంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా గురువారం హైదారాబాద్లో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధులు కరుణాకర్ రెడ్డి, రా
మట్టి గణపతే కాదు.. చాక్లెట్ గణపతి, తమలపాకుల గణపతి, చిరుధాన్యాల గణపతి, వివిధ రకాల ఆకులతో తయారుచేసిన గణపతి.. ఇలా పర్యావరణ హితమైన గణపతి విగ్రహాలు చాలా ఉన్నాయి. పర్యావరణానికి ఎటువంటి హానీ కలిగించని విగ్రహాలివ�
ప్రకృతితో మమేకమై పండుగలు చేసుకోవడం మన భారతీయ సంప్రదాయం. వినాయక చవితి సైతం పూర్తిగా ప్రకృతిని ఆరాధించే పండుగ. స్వామిని పూజించేందుకు వినియోగించే పత్రి, పువ్వులు అన్నీ ప్రకృతి సిద్ధమైనవే! ఇదే క్రమంలో వినాయ