సభా కార్యకలాపాలు జరుగుతుండగా, ఇద్దరు వ్యక్తులు గ్యాస్ కేన్లతో పార్లమెంట్ లోపల అలజడి సృష్టించడం స్పష్టంగా భద్రతా వైఫల్యాన్ని చాటుతున్నదని పార్లమెంట్ సెక్యూరిటీ మాజీ అధికారి వీ పురుషోత్తమ రావు అభిప�
పాకిస్థాన్లోని పెషావర్లో గల ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. సదరు సూసైడ్ బాంబర్ పోలీసు డ్రెస్లో తలకు హెల్మెట్ పెట్టుకుని మసీదులోకి చొరబడ్డట్లు అక్కడి అధికారులు తాజాగా వెల్లడించా�
ముంబై: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భద్రతకు ముప్పు ఏర్పడింది. ఇటీవల ముంబైలో ఆయన రెండు రోజుల పాటు పర్యటించారు. అయితే ఆ సమయంలో ఓ వ్యక్తి హోంశాఖ ఐడీ కార్డుతో నిషేధిత ప్రాంతాల్లో అమిత్ షా తిరిగాడు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా బుధవారం చోటు చేసుకున్న భద్రతాపరమైన లోపాలపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ