విద్యుత్తు సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో రాష్ట్ర విద్యుత్తు సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నా�
ఆర్థిక శాఖలో ఓ అధికారికి అక్రమంగా ప్రమోషన్ ఇచ్చారంటూ ‘తెలంగాణ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ గెజిటెడ్ సర్వీస్ అసోసియేషన్' ఆరోపించింది. ఆ ప్రమోషన్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మంగళవారం �
వైద్యారోగ్య శాఖలో ఇన్చార్జుల పాలన వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. 3 హెచ్వోడీ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీచేశారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ రాష్ట్రస్థాయిలో మెరిసింది. గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఇంటింటా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టినందుకు స్వచ్ఛ సర్వేక్షణ�
ఈ నెల 20లోగా రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యేలా చర్య లు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తాని యా అధికారులను ఆదేశించ�