బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకోసం కేంద్రం పార్లమెంటులో చట్టం చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది.
కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడం విధానంగా రేవంత్రెడ్డి సరార్ పాలన సాగిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. దళితులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదని మండి�
సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్వెస్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సం గారెడ్డిలో జరిగిన సీపీఎం రాష్ట్ర నాలుగో మహాసభలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు పార్టీ రాష్ట్ర కార్యదర్శితోపాటు కార్యవర్గాన్ని, కమిటీ�