జలుబు.. దగ్గు.. జ్వరం.. గొంతునొప్పి.. ఎవరి నోట విన్నా.. ఇదే మాట.. వాతావరణంలో ఏర్పడిన మార్పులు..వానాకాలం ప్రారంభంతో గ్రేటర్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. దీంతో చిన్నా, పెద్ద తేడా లేకుండా..
నల్లమలకు వైరల్ ఫీవర్ పట్టుకున్నది. వానకాలం రావడంతో చాలా మంది వైరల్ ఫీవర్తో దవాఖానలకు ప రుగులు పెడుతున్నారు. ప్రభుత్వ దవాఖానలున్నా చా లా మంది ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థల ఆసుపత్రుల వైపే మొగ్గుచూపుతున్�
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వైద్య సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లో సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్వో డాక్టర్ వరికూటి సుబ్బారావు అ�
కుక్కకాటుకు సత్వరమే వైద్యం అందించాలని మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ వైద్యాధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన మేడ్చల్ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. అన్ని విభాగాలను తనిఖీ చేసి, పలు సూచనలు చేశారు
ప్రస్తుత సీజన్లో వస్తున్న జ్వరాలను నిర్లక్ష్యం చేయొద్దని, వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు సూచించారు. మధిరలోని ప్రభుత్వ ఆస్పత్రిని శనివారం తనిఖీ చ�
రాష్ట్రంలో సీజనల్ వ్యాధులపై ఆందోళన చెందవద్దని, పరిస్థితి అదుపులోనే ఉన్నదని వైద్యారోగ్యశాఖ అధికారులు స్పష్టంచేశారు. వర్షాల నేపథ్యంలో సీజనల్ వ్యాధుల పరిస్థితిపై గురువారం హెల్త్ సెక్రటరీ రిజ్వీ ఆధ్వ