యూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. జగిత్యాల జిల్లా మెట్లచిట్టాపూర్ పీఏసీఎస్ పరిధిలోని ఆత్మకూర్ గ్రామానికి యూరియా బస్తాలు వచ్చాయి. విషయం తెలుసుకొన్న రైతులు సోమవారం వేకువజాము నుంచే ఆత్మకూర్ గ్రామ
మహారాష్ట్రలోని నాసిక్లో ఓ ఆభరణాల కంపెనీలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఐటీ శాఖ వర్గాలు ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం, ఈ కంపెనీ, దాని ప్రమోటర్లు పన్నుల ఎగవేతకు పాల్పడుతున్నట్లు సమాచా
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satya Pal Malik) ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. జలవిద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టుకు సంబంధించిన ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ (CBI)..
ఓ కేసును మాఫీ చేసేందుకు లంచం తీసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారి పట్టుబడిన కేసులో తమిళనాడు అవినీతి నిరోధక విభాగం డీవీఏసీ (DVAC) అధికారులు మదురైలోని (Madurai) ఈడీ సబ్ జోనల్ ఆఫీసుపై దాడులు నిర్వహ
ఆ సోదరులకు చెందిన శిబ్పూర్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లలో తనిఖీలు చేశారు. బయట నిలిపి ఉంచిన కారులో 2 కోట్ల డబ్బులు లభించాయి. అలాగే ఫ్లాట్స్ లోపల మంచం బాక్సుల్లో ఆరు కోట్ల డబ్బులున్నాయి.
అవినీతి, పన్ను ఎగవేతలకు పాల్పడిన చైనా మొబైల్ తయారీ దిగ్గజాలు షియామి, వివోలపై ఈడీ, ఆదాయ పన్ను అధికారులు చర్యలు చేపడుతుండగా తాజాగా మరో చైనా మొబైల్ కంపెనీ ఒప్పోపై పన్ను అధికారులు దృష్టి సారి
Satyendar Jain | ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ (Satyendar Jain) ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోదాలు నిర్వహిస్తున్నది. గతనెల 30న మనీలాండరింగ్ కేసులో సత్యేంద్రను ఈడీ