అతి తీవ్ర తుఫాను బిపర్జాయ్ (Cyclone Biparjoy) గుజరాత్ (Gujarat) తారాన్ని తాకింది. గురువారం రాత్రి కచ్ ప్రాంతంలోని లఖ్పత్ సమీపంలో తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గుజరాత్ తీరంలో భీకర గాలులు వీస్తున్నాయి. కచ్, సౌరా�
Joshimath | ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో భూమి కుచించుకుపోతున్నది. దాదాపు 603 భవనాలు బీటలు వారాయి. ప్రమాదకరంగా ఉన్న భవనాలకు అధికారులు సీల్ వేశారు. ఎస్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో సుయి గ్రామాన్ని ఖాళీ చేయించగా.. జనమంతా
జోషీమఠ్ పట్టణంలో పగుళ్లు ఏర్పడటంతో ఇప్పటికే వందలాది ఇండ్లు, రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిణామాలకు కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమని స్థానికులు మండిపడుతున్నారు.
ముంబై, సెప్టెంబర్ 3: వరుసగా రెండు వారాలుగా తగ్గుముఖం పట్టిన విదేశీ మారకం నిల్వలు మళ్లీ పుంజుకున్నాయి. ఆగస్టు 27తో ముగిసిన వారాంతానికిగాను 16.663 బిలియన్ డాలర్లు పెరిగిన విదేశీ నిల్వలు రికార్డు స్థాయి 633.558 బిల�
కుప్పకూలిన ఇళ్లు| ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో భారీ వర్షాల కారణంగా ఓ ఇళ్లు కుప్పకూలింది. దీంతో ముగ్గురు మృతిచెందగా, మరో నలుగురు గల్లంతయ్యారు. ఉత్తరకాశీ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్ష�
రాష్ట్రాలకు రూ.8,873 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులు విడుదల | కేంద్ర ప్రభుత్వం శనివారం రాష్ట్రాలకు రూ.8,873.6 కోట్ల ఎస్డీఆర్ఎఫ్ నిధులను కేంద్రం విడుదల చేసింది.