Azerbaijan | షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో శాశ్వత సభ్యత్వం కోసం అజర్బైజాన్ (Azerbaijan) చేసిన ప్రయత్నాన్ని భారత్ (India) అడ్డుకుంది. ఈ చర్యపై అజర్బైజాన్ స్పందించింది.
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విధించిన అదనపు సుంకాలు అమల్లోకి వచ్చిన వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని మోదీ (PM Modi) భేటీ కానున్నారు.
చైనాలోని కింగ్డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) రక్షణ మంత్రుల సమావేశానికి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) హాజరయ్యారు. గల్వాన్ లోయ ఘటన తర్వాత ఆయన చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి.
షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) లాంటి ముఖ్యమైన వేదికపై సవాళ్లను చర్చించి పరిష్కారాలను కనుగొందామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలో శుక్రవారం ఎస్సీవో దేశాల ర�
ఒప్పందాల ఉల్లంఘన రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాల మూలాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని చైనాను భారత్ హెచ్చరించింది. గాల్వాన్ సంఘటన తర్వాత ఇరుదేశాల రక్షణ శాఖ మంత్రుల సమావేశంలో భారత్ ఈ మేరకు చైనా�
న్యూఢిల్లీ: పెరిగిపోతున్న తీవ్రవాదం ప్రపంచ శాంతి అతిపెద్ద విఘాతంగా మారుతున్నట్లు ప్రధాని మోదీ అన్నారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో వర్చువల్ రీతిలో పాల్గొన్న ఆయన సభ్య దేశాలను �