నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మూడ్రోజులుగా ఏదో ఒక సమస్యతో వార్తల్లోకెక్కుతున్నది. బుధవారం ఫుడ్ పాయిజన్ కావడంతో దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా గురువారం కలెక్టర్తోప�
పెంట్లవెల్లికి సమీపంలో ఉన్న కేజీబీవీలో ఫుడ్ పాయిజన్ కావడంతో 18మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన ఆదివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. కేజీబీవీలో గత కొద్దిరోజుల నుంచి భోజనం సరిగా లేక విద్యార్�
విద్యాసంస్థల్లో చర్యలు చేపట్టాలి: సీఎస్ హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): విద్యాసంస్థల్లోని బోధన, బోధనేతర సిబ్బందికి ఈ నెల పదోతేదీలోగా వందశాతం వ్యాక్సిన్లు వేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సో�