అధికార పార్టీకి చెందిన ఓ నియోజకవర్గస్థాయి ప్రజాప్రతినిధి తనను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటే తాను పోనందుకు తనపై కక్ష పెంచుకొని జిల్లా అధికారులతో కలిసి ప్రభుత్వ మైనార్టీ పాఠశాల భవనాన్ని ఖాళీ చేయిస్తున�
లక్షల విలువైన ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఫర్నిచర్ను గాలికి వదిలేశారు. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తున్నా.. పట్టించుకోవడం లేదు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తరగతి గదుల్లో ఉన్న ఫర్నిచర్ను తీ
రాష్ట్రంలో ‘మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి’ పథకం కింద పాఠశాలలకు ఫర్నిచర్ సరఫరా కోసం జైళ్ల శాఖకు ఇచ్చిన ఉత్తర్వుల అమలును నిలిపివేసేందుకు హైకోర్టు నిరాకరించింది.
డిప్యూటీ డీఈవో తీరు మాత్రం మరోలా ఉన్నది. బదిలీపై వెళ్తూ వెళ్తూ తన వెంట కార్యాలయం ఫర్నీచర్ను కూడా ఎంచక్కా ఆటోలో ఎక్కించి శుభ్రంగా ఇంటికి తీసుకెళ్లాడు. కార్యాలయం సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో...