గురుకుల సొసైటీల్లో 25వ తేదీ నుంచి ఫేజ్-1 అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమశాఖల మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్కుమార్ వెల్లడించారు.
తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీసెట్- 2026) ఫలితాలు మంగళవారం ప్రకటించనున్నట్టు ఎస్సీ గురుకులాల సొసైటీ అధికారులు వెల్లడించా రు. మంగళవారం మధ్యాహ్నం 1:30గంటలకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్
ఎస్సీ గురుకుల సొసైటీలో ఫేషియల్ రికగ్నైషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) అమలులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్ లేకుండానే ముఖ్యమైన కాంట్రాక్టును అనుకూల సంస్థకు కట్టబెట్టారని తెలిస
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కమ్మదనం గ్రామ పరిధిలోని గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఆందోళనపై ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు నోరు తెరవడంలేదు. ప్రిన్సిపాల్ శైలజ వేధింపులకు పాల్పడుతున్నారని
ఎస్సీ గురుకుల సొసైటీలోని పార్ట్ టైం ఉద్యోగుల తొలగింపుపై ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గింది. రాత్రికిరాత్రే విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు సా�