రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కమ్మదనం గ్రామ పరిధిలోని గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినుల ఆందోళనపై ఎస్సీ గురుకుల సొసైటీ ఉన్నతాధికారులు నోరు తెరవడంలేదు. ప్రిన్సిపాల్ శైలజ వేధింపులకు పాల్పడుతున్నారని
ఎస్సీ గురుకుల సొసైటీలోని పార్ట్ టైం ఉద్యోగుల తొలగింపుపై ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం తలొగ్గింది. రాత్రికిరాత్రే విధుల నుంచి తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు సా�