ఎస్సీ వర్గీకరణకు రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ మాల మహానాడు జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట మాలల మహా గర్జన పేరుతో సోమవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు
తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలు విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుకబడ్డారని ఎమ్మార్పీఎస్-టీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగా తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఎస్సీ వర్గీకరణ విధానాల వల్ల మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నదని తెలంగాణమాల సంఘాల జేఏసీ చైర్మన్ మాందాల భాసర్ ధ్వజమెత్తారు.
రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడే పాలన సాగాలని, మాల అనుబంధ కులాల హక్కులకు భంగం కలిగే నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని ఎమ్మె ల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. ఆదివారం స�
న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన ఎస్సీ వర్గీకరణ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా తొక్కిపెట్టిందని టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వర్ రావు దుయ