ఖమ్మం: ప్రముఖ మల్టినేషనల్ కంపెనీ విప్రోలో ఖమ్మంలోని స్వర్ణభారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎస్బీఐటీ) కళాశాలకు చెందిన 21మంది విద్యార్థులు సాప్ట్వేర్ ఉద్యోగాలు సాధించారని ఎస్బీఐటీ విద్యాసంస్ధల చైర్�
ఖమ్మం: నగరంలోని ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 78 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించినట్లు ఎస్బీఐటీ-ఆర్జేసీ విద్యాసంస్ధల అధినేత గుండాల కృష్ణ తెలిపారు. గురువారం క
ఖమ్మం :జవహర్లాల్ నెహ్రు టెక్నాలజీకల్ యూనివర్సిటీ హైదరాబాద్(జేఎన్టీయూహెచ్) పరిధిలోని కళాశాలల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులు గోల్డ్మెడల్స్కు ఎంపికయ్యారు. ఖమ్మంలోని ఎస్బీఐటీ కళాశాలలో ఎ�
ఖమ్మం: నగరంలోని ఎస్బీఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో మై హోమ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత నిర్మాణ రంగంలో వస్తున్న మార్పుల�
ఖమ్మం : ఖమ్మంలోని ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సాప్ట్వేర్ ఉద్యోగాలు సాధించినట్లు ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. క�
ఖమ్మం: ఖమ్మంలోని స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్బీఐటీ)కు చెందిన 14 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు గ్లోబల్ సాఫ్ట్వేర్ అండ్ కన్సల్టింగ్ సర్వీసెస్ సంస్థ ఇన్ఫోసిస్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.