మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలేల స్ఫూర్తిని కొనసాగించాలని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క అన్నారు. గురువారం మద్దూరు మండలంలోని కమలాయపల్లిలో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్
తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి ఫూలే ఆదర్శమూర్తి అని, నిమ్నజాతి వర్గాలకు చదువు నేర్పించడం కోసం ఎనలేని కృషి చేశారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కొనియాడారు.
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీ బాయి ఫూలే జయంతి సందర్భంగా బుధవారం పరిగిలోని జ్యోతిబాఫూలే, సావిత్రీబాయి ఫూలే విగ్రహాలకు ఎమ్మెల్యే టి. రామ్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పూల
సామాజిక అభివృద్ధికి పాటుపడి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులుగా తమ సామా జిక వర్గ అభ్యున్నతికి అహర్నిశలు కృషిచేసి జీవితాలనే సమాజానికి అంకింతం చేసిన ఫూలే దంపతుల చరిత్రను పాఠ్య పుస్తకాల్లో పెట్టాలని మాలీ సం
సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలేను ఆదర్శంగా తీసుకొని మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మంచిర్యాల ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఉపనిషత్ధ్వని సూచించారు. బుధవారం మంచిర్యాలలో తెలంగాణ బీసీ సంక్షేమ �