కాంగ్రెస్పార్టీ మోసపూరిత హామీలకు కాలం చెల్లిపోయిందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు సత్తువెంకటరమణారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్పార్టీ మండల అధ్యక్ష
భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యా�
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కరువు, కరెంటుకోత, నీటి ఎద్దడి ఏర్పడ్డాయని గంథాలయ సంస్థ జిల్లా మ్రాజీ అధ్యక్షుడు సత్తు వెంకటరమణారెడ్డి అన్నారు. ఉచితంగా భూములను క్రమబద్ధీకరిస్తామని కాంగ్రెస్ �
రాష్ట్రం సిద్ధించాక గ్రంథాలయాలకు మహర్దశ వచ్చింది. ప్రత్యేక నిధులను కేటాయిస్తూ పోటీ పరీక్షల మెటీరియల్, జనరల్ నాలెడ్జికి సంబంధించిన అనేక పుస్తకాలను రాష్ట్ర సర్కార్ అందుబాటులో ఉంచి విజ్ఞాన సోపానాలుగ�
రూ.6కోట్లతో అన్ని హంగులతో షాద్నగర్, ఆమనగల్లు, శంషాబాద్, షాబాద్, కొత్తూరు, మంచాల మండలాల్లో మోడల్ గ్రంథాలయాలను నిర్మిస్తున్నట్లు జిల్లా గంథ్రాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి తెలిపారు.
రంగారెడ్డిజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామానికి చెందిన సత్తు వెంకటరమణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను వెలువరించింది.