Acharya Satyendra Das: అయోధ్య రామజన్మభూమి ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ పార్దీవదేహాన్ని జలసమాధి చేశారు. అంతిమయాత్రలో బాబ్రీ మసీదు అడ్వకేట్ ఇక్బాల్ అన్సారీ పాల్గొన్నారు.
Three Friends Drown In Saryu River | ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో విషాద సంఘటన జరిగింది. కొత్తగా నిర్మించిన రామ మందిరాన్ని సందర్శించేందుకు ముగ్గురు స్నేహితులు అక్కడకు వెళ్లారు. పవిత్ర స్నానం కోసం సరయూ నదిలో దిగిన యువకులు అందుల�
లక్నో : ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బలరాంపూర్లో ప్రారంభించిన సరయూ ప్రాజెక్టు విషయంలో బీజేపీ, ఎస్పీల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. సమాజ్వాదీ ప్రభుత్వ హయాంలో 70 శాతం పైగా ప్రాజెక్టు ప�
న్యూఢిల్లీ: దీపావళి నేపథ్యంలో దేశంలోని పలు ఆధ్యాత్మిక ప్రదేశాలు దీప కాంతులతో వెలిగిపోతున్నాయి. గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్లోని అక్షరధామ్ ఆలయాన్ని 10,000 మట్టి దీపాలతో అందంగా అలంకరించారు. ఈ దీప కాంతులతో అక�
నదిలో మునిగిపోయిన 15 మంది.. ఆరుగురు గల్లంతు | ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని సరయూ నదిలో ఒకే కుటుంబానికి చెందిన 15 మంది శుక్రవారం ప్రమాదవశాత్తులో నీటి మునిగారు. ఇందులో ఇప్పటి వరకు తొమ్మిది మందిని రక్షించినట్లు అధి
సరయూ నదిలో తేలిన మృతదేహాలు | బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో గంగానది, యమునా నదిలో మృతదేహాలు కొట్టుకువచ్చిన ఘటన మరిచిపోక ముందే మరోసారి ఉత్తరాఖండ్లోని ఓ నదిలో మృతదేహాలు కలకలం సృష్టించాయి.