హైదరాబాద్ : నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్పై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం కేసీఆర్ను పరుష పదజాలంతో దూషించడమే కాకుండా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొ
ఫంక్షన్ హాళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న ఓ పాత నేరస్తుడిని సరూర్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 8.50 లక్షల విలువైన 17 తులాల బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
Hyderabad | హయత్నగర్ సమీపంలోని బొంగులూరు వద్ద తల లేని మృతదేహాం లభ్యమైంది. ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్డు పక్కన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. హత్య చేసిన వ్యక్తి ఇచ్చిన సమాచారంతో మృతదేహ
ఎల్బీనగర్ : ఇంటి నుండి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చంపాపేట గాంధీ విగ్రహం కుమ్మరి బస్తీ ప్రాంతానికి చెందిన మౌనిక (22) ప్రైవ
ఎల్బీనగర్ : ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని సరూర్నగర్ పోలీసులు కనుగొన్నారు. సరూర్నగర్ పోలీసుల కథనం ప్రకారం కొత్తపేట పీవీటీ మార్కెట్ పక్క సందులో ఓ వృద్దుడు ( 55) కింద పడిపోయి మరణించిన సమాచారం అందు�
Hyderabad | బాలిక అపహరణ కేసులో ఓ నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు నాలుగేండ్ల జైలు శిక్ష విధించింది. 2015లో సరూర్నగర్లో ఓ 13 ఏండ్ల బాలికను శ్రవణ్ అపహరించాడు. బాలిక పాఠశాలకు వెళ్తుండగా శ్రవణ్ కారు�