పరశురాం (Parasuram) దర్శకత్వం వహిస్తున్న సర్కారు వారి పాట (Sarkaru Vaaru Paata) మే 12న విడుదల కానుంది. భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాశ్ పనిచేశారు.
సర్కారు వారి పాట (Sarkaru Vaaru Paata)ను షూటింగ్ను పూర్తి చేసే పనిపై ఫోకస్ పెట్టాడు మహేశ్ బాబు (Mahesh Babu). విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఫైనల్గా మిగిలిన ఓ పాటను కంప్లీట్ చేసే పనిలో ఉంది మహేశ్ అండ్ టీం.
సర్కారు వారి పాట (Sarkaru Vaaru Paata)తో సందడి చేసేందుకు రెడీ అవుతున్నాడు మహేశ్ బాబు (Mahesh Babu). మే 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానున్న నేపథ్యంలో సూపర్ క్రేజీ అప్ డేట్ను యువ సింగర్ అర్మా�
టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu). పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టు నుంచి క్రేజీ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. తాజాగా మరో పాటకు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స�
పరశురాం డైరెక్షన్లో వస్తున్న సర్కారు వారి పాట (Sarkaru Vaaru Paata). మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. సర్కారు వారి పాట కొత్త షెడ్యూల్ ఇవాళ హైదరాబాద్లో షురూ అయింది.