వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని, మంజీరా నీటిని జహీరాబాద్ పట్టణ ప్రజలకు అందించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
అశ్వారావుపేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి వచ్చిన గర్భిణికి వైద్యబృందం క్రిటికల్ సిజేరియన్ ఆపరేషన్ చేసి తల్లీబిడ్డను కాపాడారు. తెలిసిన వివరాల ప్రకారం.. అశ్వారావుపేట మండలంలోని జమ్మిగూడేనికి చెందిన ము�
‘ఐటీ హబ్.. లకారం ట్యాంక్బండ్.. నూతన కలెక్టరేట్.. సకల సౌకర్యాలతో ఆర్టీసీ బస్టాండ్.. అబ్బురపరుస్తున్న ప్రధాన రహదారులు.. ఆహ్లాదాన్ని పంచుతున్న పార్కులు.. ఇలా చెప్పుకుంటూ పోతే ‘స్తంభాద్రి’ నగరంలో ఎన్నో అభి
తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి పెద్దపీట వేసి సర్కార్ దవాఖానలను బలోపేతం చేసింది. దీంతో నేడు గ్రామీణ ప్రాంత వాసులకు నాణ్యమైన వైద్యం అందుతున్నది. గత ప్రభుత్వాల హయాంలో సాధారణ వైద్య సేవలకే పరిమితమైన సర్క�
అది మారుమూల పల్లె.. గత పాలకుల హయాంలో కనీస వసతులు లేక గ్రామస్తులు అష్టకష్టాలు పడ్డారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం జవసత్వాలు అందించింది.
ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా ప్ర భుత్వం అడుగులు వేస్తున్నదని రాష్ట్ర మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎంఎస్ఐడీసీ) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ స్పష్ట�