ప్రభుత్వం విద్యాసంస్థలకు సంక్రాంతి పండుగ సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. దీంతో జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ విద్యార్థులతో కిక్కిరిసిపోయింది.
జల మండలికి కొత్తగా కేటాయించిన 141 మంది జూనియర్ అసిస్టెంట్స్ (పీఅండ్ఏ, ఎఫ్అండ్ఏ)కు రెండు రోజుల శిక్షణ పూర్తయింది. గచ్చిబౌలిలోని ఎస్కీ క్యాంపస్లో రెండు రోజుల పాటు 141 మందిని మూడు బ్యాచులుగా చేసి శిక్షణ త�
సంక్రాంతి పండుగ సందర్భంగా జూనియర్ కాలేజీలకు ఈ నెల 11 నుంచి 16 వరకు సెలవులిచ్చారు. కాలేజీలు తిరిగి ఈ నెల 17న పునఃప్రారంభమవుతాయని ఇంటర్బోర్డు కార్యదర్శి క్రిష్ణ ఆదిత్య ప్రకటనలో తెలిపారు.
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి 17 వరకు పాఠశాలలకు విద్యాశాఖ సెలవులిచ్చింది. ఈ నెల 11 రెండో శనివారం, 12న ఆదివారం కావడంతో అదనంగా రెండు రోజులు సెలవులొచ్చాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం రుద్రవరం శివారులోని మిడ్మానేరు జలాశయంలో తెప్పల పోటీలు అలరించాయి. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో శనివారం పోటీలు నిర్వహించగా, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.