లౌడ్ స్పీకర్ల విషయంలో మహారాష్ట్రలో ఎలాంటి రూల్స్నూ బ్రేక్ చేయడం లేదని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. అలాగే హిందుత్వ విషయంలో తమకు పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. �
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం ఇంకా కొనసాగుతున్నది. శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి ప్రత్యర్థులపై మండిపడ్డారు. ప్రత్యర్థులు రాష్ట్రంలో ప్రశాంత వా
ఎంపీ నవనీత్ రాణా దంపతుల భుజాలపై తుపాకీ పెట్టి, కాల్చాలని బీజేపీ చూస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మండిపడ్డారు. సీఎం అధికారిక నివాసం ముందు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం చేసి, ఓ కుట్ర చేయాలని భావి�
మహారాష్ట్రలో 12 చోట్ల ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ముంబై, పూణెతో సహా మరో 12 ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బాంద్రా అనే ప్రాంతంలోని రాహుల్ కనాల్, కండివాలిలోని శివసేన ఎమ్మెల్యే స�