విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన హెచ్ఎంను సస్పెండ్ చేయాలని డీఈవోను సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. శుక్రవారం సంగారెడ్డి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను కల
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని గ్రేటర్ పరిధి 49వ డివిజన్లోని ఇందిరమ్మకాలనీ ఇంకా నీటిలోనే ఉంది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి బంధం చెరువు మత్తడికి గుర్తుతెలియని దుండగులు గండి కొట్టడంతో జలమయమై�
దిన దినాభివృద్ధి చెందుతున్న కోదాడ పట్టణ ప్రజల అవసరాల దృష్ట్యా మూడు సంవత్సరాల క్రితం అప్పటి ఎమ్మెల్యే మల్లయ్యయాదవ్ చొరవతో మున్సిపాలిటీ పాలకవర్గం ప్రత్యేక తీర్మానం చేసి 75 మంది పారిశుధ్య సిబ్బందిని మరో 3
Nallagonda | కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారు. నిత్యం ధర్నాలు, రాస్తారోకోలతో రాష్ట్రం అట్టుడుకుతున్నది. చిన్న పనికి కూడా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తే తప్పా పనులు కానీ దుస్థితి నెలకొం�
మున్సిపాలిటీ కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన కిరాణ దుకాణం వద్ద 11 నెలల బాలుడిని వదిలేసిన ఘటన చో టుచేసుకున్నది. అదే సమయంలో రోడ్లు శుభ్రం చేస్తున్న పారిశుధ్య సిబ్బంది బాలుడిని చూసి పోలీసుల