సేంద్రియ విధానంలో దేశవాళీ వరి సాగు కాలాబట్టి, నవారా సాగుకు శ్రీకారం లాభాలు ఆర్జిస్తున్న లెక్చరర్ మహేశ్ పలువురు రైతులకు ఆదర్శం కాలాబట్టి, నవారా సాగుకు శ్రీకారం ప్రస్తుతం మార్కెట్లో కూరగాయలు మొదలు.. పం
దాబాలే అడ్డాలు జాతీయ రహదారి పై జోరుగా రవాణా మత్తులో జోగుతున్న యువత.. జహీరాబాద్లో గంజాయి అమ్ముతున్న ఇద్దరు ముఠా సభ్యులు అరెస్టు జహీరాబాద్, ఆగస్టు 8 : జహీరాబాద్లో గుట్టచప్పుడు కాకుండా గంజాయి అమ్మకాలు చేస
కోహీర్, ఆగస్టు 8: బడంపేట రాచన్నస్వామి దేవాలయంలో సోమవారం నుంచి శ్రావణ మాసోత్సవాలను నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా శ్రావణం ప్రారంభం నుంచి చివరి వరకు ఆలయ గర్భగుడిలోని శివలి
మద్యం స్వాధీనం, పలువురు వ్యక్తులపై కేసులు విచారణకు ఆయా ఎైక్సైజ్ స్టేషన్లకు తరలింపు సంగారెడ్డి, ఆగస్టు 8 : అక్రమంగా మద్యం అమ్ముతున్న వారిపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ మెదక్ డివిజన్ అసిస్టెంట్ కమిషనర�
నేరుగా ఇంటికే తెచ్చిస్తున్న ఆప్నాచోటూ డెలవరీ బాయ్స్ ఆప్నాచోటూ యాప్తో సక్సెక్ బాట పట్టిన క్రాంతి కుమార్ త్వరలోనే ఇతర జిల్లాలకు అప్నాచోటూ సేవలు డోర్ డెలివరీ రంగంలోకి సంగారెడ్డి యువకుడు ఒకే యాప్లో
ప్రతి మగ్గానికి జియో ట్యాగింగ్ ఉత్పత్తులను అమ్మడానికి కలెక్టరేట్లో స్టాల్ ఏర్పాటు : సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావుసంగారెడ్డి, ఆగస్టు 7: ప్రభుత్వం నేతన్నలకు అన్నివిధాలా చేయూత నిస్తున్నదని సంగారెడ్�
14 ఎకరాల్లో మెగా ప్లాంటేషన్ పండ్లు, ఔషధ మొక్కలకు ప్రాధాన్యం మంజీర తీరం సందర్శకులకు ఆహ్లాదకరం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సంగారెడ్డి, ఆగస్టు 7: పచ్చదనాన్ని పెంచాలని, ప్రతి గ్రామం పచ్చగా కనువిందు చేయ�
హరీశ్రావు కోహీర్, ఆగస్టు 6 : మాజీ జడ్పీటీసీ, పీచెర్యాగడి సొసైటీ చైర్మన్ అరవింద్రెడ్డి నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసేవాడని మంత్రి హరీశ్రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కోహీర్
సంగారెడ్డి మున్సిపాలిటీ, ఆగస్టు 6: ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకల్లో భాగంగా టీఎన్జీవోస్ జిల్లా ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక టీఎన్జీవోస్ భవన్లో జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ని
విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో మోడల్గా తెలంగాణ తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు మల్కాపూర్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్�
కొడుకులిద్దరినీ చున్నీతో ఉరేసిన తల్లి ఆపై తానూ చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నం కాపాడిన జాలర్లు పిల్లల అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురై ఘాతుకం ఘటనకు ముందు భర్తకు వాట్సాప్లో ఫొటోలు పంపిన జోత్�
మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సంగారెడ్డి, ఆగస్టు 5: నిజాం నిరంకుశ పాలనలో వెట్టిచాకిరి చేస్తున్న పేద ప్రజలకు విముక్తి కలిగించి, నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఉద్యమ మహిళా నాయకురాలు చాకలి ఐలమ్మ అని
జహీరాబాద్ మండల సమావేశంలో ఎమ్మెల్యే మాణిక్రావు జహీరాబాద్, ఆగస్టు 5 : ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, కాళేశ్వరం నీటితో రైతులు పుష్కలంగా పంటల
సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు జహీరాబాద్, ఆగస్టు 5: రైతులు ఉద్యాన పంటలు సాగు చేసేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంగారెడ్డి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తలు రాహుల్ విశ్వకర్మ, ఉద్యాన శాస్త్రవ�