సంగారెడ్డి యువకుడి మరో రికార్డు20 రోజుల్లో పది రాష్ర్టాలు, రెండు ఇండియా బార్డర్లుశశికల్యాణ్కు సర్వత్రా అభినందనల వెల్లువకంది, ఏప్రిల్ 23 : బైక్పై షికారు.. కొట్టాలంటే చాలా మందికి ఎంతో సరదాగా అనిపిస్తుంది.
పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డిమనోహరాబాద్, ఏప్రిల్ 23 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పీఏసీఎస్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం పోతారంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగ
వేగంగా కరోనా వ్యాప్తిఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న కేసులుపట్టణాల్లో తీవ్రత ఎక్కువస్వీయ నియంత్రణతోనే కట్టడి111 కేంద్రాల ద్వారా ముమ్మరంగా వ్యాక్సినేషన్కొవిడ్ కేర్ సెంటర్లలో అందుబాటులో 250 బెడ్స్సంగార�
నిజాంపేట, ఏప్రిల్ 22: అన్నదాతల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గురువారం నిజాంపేటలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం, కరోనా వ్యాక్సిన్ కేంద్రంతో పా�
మనోహరాబాద్, ఏప్రిల్ 22 : ప్రజా సంక్షేమంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. మనోహరాబాద్ మండలం రంగాయిపల్లిలో కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కార్
కొల్చారం, ఏప్రిల్ 21: ఎర్రటి ఎండలో ఎదురెక్కి వచ్చిన గోదావరి జలాలతో హల్దీవాగు నిండుగా ప్రవహిస్తున్నది. ఏటా ఫిబ్రవరి, మార్చి నెలాఖరుకే ఎడారిని తలపించే హల్దీవాగు.. ఇప్పుడు మండుటెండల్లో జలసవ్వడి చేస్తూ పరుగు
హవేళిఘనపూర్, ఏప్రిల్ 21: మండల పరిధిలోని సర్దన గ్రామంలో పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వైస్ ఎంపీపీ రాధాకిషన్యాదవ్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ రాధా
మెదక్, ఏప్రిల్ 20 : మహిళలు తమ భద్రత విషయంలో షీ టీమ్కు ఫిర్యాదు చేయడంలో ఈ క్యూ ఆర్ కోడ్ వాల్ పోస్టర్ తో మరింత సులభతరం చేశామని ఎస్పీ చందనదీప్తి తెలిపారు. జిల్లా పరిధిలో వేధింపులకు గురవుతున్న బాధిత మహిళ�
దడపుట్టిస్తున్న సెకండ్ వేవ్.. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులు మూసివేత పలుచోట్ల చెక్పోస్టులు ఏర్పాటు వ్యాక్సినేషన్ మరింత వేగవంతం నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాలకు ముప్పంట
రైతు వేదికలకు చర్చావేదికలు కావాలి ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ దేవరంపల్లి, జీర్లపల్లి, ఏడాకులపల్లి గ్రామాల్లో రైతు వేదికలు ప్రారంభించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీఝరాసంగం, ఏప్రిల్ 19: రైతు సంఘ
రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి నారాయణఖేడ్, కల్హేర్, సిర్గాపూర్ మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యేనారాయణఖేడ్/కల్హేర
బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయ భూమిలో బోర్డులు ఏర్పాటు చేసిన ఎండోమెంట్ అధికారులు ఆర్వో ప్లాంట్ను సీజ్ చేసిన అసిస్టెంట్ కమిషనర్ బొల్లంపల్లి కృష్ణ గుమ్మడిదల, ఏప్రిల్19 : సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంత�
జహీరాబాద్, ఏప్రిల్ 18 : ఎండలు మండుతున్నా నారింజ ప్రాజెక్టు, చెరువులు మాత్రం నీటితో కళకళలాడుతున్నాయి. జహీరాబాద్ మండలంలోని కొత్తూర్ (బీ), మల్చల్మా గ్రామ శివారులో ఉన్న ఈరన్న వాగు చెరువు, ఝరాసంగం మండలంలోని