ఝరాసంగం ఎస్సై (2) సమద్ఝరాసంగం, ఏప్రిల్ 18: మండల కేంద్రమైన ఝరాసంగంతోపాటు అన్ని గ్రామాల్లో కరోనా మహమ్మారి విపరీతంగా విజృంభిస్తున్న తరణంలో ప్రజలు నిర్లక్ష్యం చేయడం సరికాదని ఝరాసంగం ఎస్సై (2) సమద్ అన్నారు. ఆద�
వెల్దుర్తి, ఏప్రిల్ 17 : మాసాయిపేట మండలంలోని హల్దీప్రాజెక్టు ఎడమ కాల్వ ద్వారా గొలుసుకట్టు పద్ధతిలో చెరువుల్లోకి గోదావరి జలాలను తరలించడానికి కాల్వ పునరుద్ధరణ చేస్తున్నట్లు జడ్పీటీసీ రమేశ్గౌడ్ అన్నార
ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి నారాయణఖేడ్, ఏప్రిల్ 16: నారాయణఖేడ్లో రోజురోజుకూ కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరికి వారు బాధ్యతతో వ్యవహరించి తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాలని
అలవొలకగా నాగుపామును పట్టిన మహిళ పటాన్చెరు, ఏప్రిల్ 16 : ధీర వనిత అంటే ఇలా ఉండాలని విజయను అందరూ ప్రశంసించారు. ఔను మరి… పాము..పాము అనగానే దూరంగా పారిపోయి టెన్షన్ పడటం సర్వత్రా కనిపిస్తుంది. దీనికి భిన్నంగా �
షోకాజ్ నోటీసులతో పాలకమండలిలో కదలికలు పటాన్చెరు, ఏప్రిల్ 16: జిల్లా కలెక్టర్ ఇంద్రేశం పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్కు షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో పాలకమండలిలో కదలిక ప్రారంభమైంది. పటాన్చెరు మండలం ఇం�
జహీరాబాద్, ఏప్రిల్ 15 : జహీరాబాద్ మున్సిపల్ పరిధిలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం పైపులైన్, నల్లాలు ఏర్పాటు చేస్తుందని 14వ వార్డు మాజీ కౌన్సిలర్, టీఆర్ఎస్ నాయకుడు నామ రవిక
మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 15: అగ్నిప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మెదక్ అగ్నిపమాపక కేంద్రం అధికారి రాఘవరెడ్డి సూచించారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని �
మెదక్ రూరల్, ఏప్రిల్ 15: ప్రభుత్వం రైతులకు మద్దతు ధర చెల్లించేందుకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుదన్ని మెదక్ పీఏసీఎస్ చైర్మన్ చిలుముల హనుమంత్రెడ్డి అన్నారు. గురువారం మెదక్ మండలంలో�
దేవాలయ భూమిని కౌలుకు తీసుకుని కూరగాయల సాగుఎండకాలంలో మెళకువలు పాటించి మంచి దిగుబడి నిరుద్యోగం భారం కాకూడదని ఉన్నదాంట్లో భూమిని నమ్ముకుని వ్యవసాయంపై ఆసక్తి కనబరిచాడు. దేవాలయ భూమిని వేలం పాటలో కైవసం చేసు
రెండు ట్యాంకుల ద్వారా ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్లుమూడు అంగన్వాడీ కేంద్రాలు, వందశాతం మరుగుదొడ్లుఆకట్టుకుంటున్న పల్లె ప్రకృతి వనం,హరితహారం మొక్కలుతుదిదశకు చేరుకున్న గ్రామపంచాయతీ, డ్వాక్రా భవనంత్వరల�