సిద్దిపేట కలెక్టరేట్, మే1 : కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను తలకిందులు చేస్తున్న తరుణమిది.. ఆర్థికవ్యవస్థ కుదేలవుతున్న ఆపత్కాలంలో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడ్డొదని రాష్ట్ర ప్రభుత్వం పెద్దమనస్సుతో ఆల�
జగదేవ్పూర్ ఏప్రిల్ 30 : వానకాలం ప్రారంభమయ్యే నాటికి నర్సరీల్లోని మొక్కలను జాగ్రత్తగా సంరక్షించాలని మండల అభివృద్ధి అధికారి మల్లికార్జున్ తెలిపారు. శుక్రవారం సర్పంచ్ భాణుప్రకాశ్ ఎంపీవో శ్రీనివాసవ�
సిద్దిపేట, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో కారు జోరు మీదున్నది. పలు వార్డుల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం అందుతున్న సంకేతాలను బట్టి చూస్తే కారు హవా కొనసాగినట�
మద్దూరు, ఏప్రిల్ 29 : మండల వ్యాప్తంగా వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. కొన్ని రోజులుగా వాతావరణంలో వస్తున్న మార్పులతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వర్షం రాకముందే రైతులు వరికోత యంత్రాల వెంట పరుగులు తీస్�
కరోనా సెకండ్ వేవ్ ఉమ్మడి జిల్లాను వణికిస్తున్నది. ఈ నేపథ్యంలో వైద్య సిబ్బంది ప్రజలకు అండగా ఉంటూ సేవలందిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ కొవిడ్ నిబంధనలు, టీకా ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. ఉమ్మడి జ�
ఎన్నికల నియమావళి పాటించాలిసిద్దిపేట టౌన్, ఏప్రిల్ 29 : పటిష్ట భద్రత మధ్య బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామగ్రి, విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది సిద్దిపేటతో పాటు గజ్వేల్ 12వ వార్డులో జరిగే ఎన్నికల పోలి
ఒక్క ఆక్సిజన్ యూనిట్ కూడా వృథా కానివ్వొద్దుకొవిడ్ బాధితులకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలికొవిడ్ కేర్ సెంటర్ను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలిసాధ్యమైనంత మేర ఆక్సిజన్ బెడ్లను పెం
సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 28 : ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని శాఖల సమన్వయంతో సదుపాయాలు సమకూర్చామని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల
గుండెపోటుతో వధువు తండ్రి మృతిరామాయంపేట రూరల్, ఏప్రిల్ 28: పెండ్లి ఇంట్లో విషాదం చోటు చేసుకున్నది. అన్నీ తానై తన కూతురు పెండ్లి చేసిన తండ్రి మరుసటి రోజే గుండెపోటుతో మృతిచెందాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యు�
కొండాపూర్, ఏప్రిల్ 26 : రైతులకు అందుబాటులో ధాన్యం కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. సోమవారం కొండాపూర్ మండలం మల్కాపూర్, తొగర్పల్లి గ్రామాల్లో ప్రభుత్వం ఆధ్వర్
సెర్ప్ ఆధ్వర్యంలో మామిడి పండ్ల సేకరణమద్దూరులో ప్రారంభమైన కొనుగోళ్లుహుస్నాబాద్లో ప్రారంభమైన మామిడి పండ్ల మార్కెట్ఉత్తరాదికి నిత్యం 30 టన్నుల వరకు ఎగుమతిరైతులకు కలిసి వస్తున్న ధర, సమయందళారుల దోపిడి �
హుస్నాబాద్లో ప్రారంభమైన మామిడి పండ్ల మార్కెట్రోజుకు 30 టన్నుల వరకు మామిడి ఎగుమతిరైతులకు కలిసి వస్తున్న ధర, సమయంహుస్నాబాద్టౌన్, ఏప్రిల్ 25 : మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ డివిజన్ పరిధిలో ధాన్యంతో పాటు