తెలంగాణ సరిహద్దుల్లో పోలీసు చెక్పోస్టుల ఏర్పాటు లాక్డౌన్తో నిలిచిపోయిన కర్ణాటక, మహారాష్ట్ర బస్సులు జహీరాబాద్, మే 7 : 65వ జాతీయ రహదారిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్న�
సిద్దిపేట జోన్, మే 06 : సిద్దిపేట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నేడు జరుగనుంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం ఈ ప్రక్రియను నిర్వహించనున్నారు. సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలోని స
సిద్దిపేట, గజ్వేల్, మెదక్, సంగారెడ్డి, జోగిపేటలో ఆక్సిజన్ ప్లాంట్లువారం రోజుల్లో ఏర్పాటుకుప్రభుత్వం చర్యలుఅనువైన స్థలం ఎంపిక చేసినప్రత్యేక బృందంఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు శుభవార్త అందించిన ఆర్థ�
ఇంటింటి సర్వే నిర్వహించాలి స్లాట్ బుకింగ్ ద్వారానే వ్యాక్సిన్ ఇవ్వాలి అదనపు కలెక్టర్ రాజర్షి షా సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 5 : జిల్లాలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ ఔట్ పేషెంట్ సేవలు ప్రార
సంగారెడ్డి జిల్లాకేంద్ర దవాఖానలో.. సంగారెడ్డి ప్రభుత్వ దవాఖానలో రూ.1.20 కోట్లతో డయాగ్నోస్టిక్ హబ్ 57 రకాల వైద్య నిర్ధారణ పరీక్షలు ఉచితం కొనసాగుతున్న డ్రై రన్.. త్వరలో అందుబాటులోకి ఆర్టీపీసీఆర్ కేంద్రం
ఉమ్మడి మెదక్ జిల్లాలో మూడు డిపోల్లో ఏర్పాటు ఆదాయం పెంపునకు ఆర్టీసీ కొత్త మార్గం 11 మందికి 30 రోజుల శిక్షణకు శ్రీకారం శిక్షణకు ఒక్కొక్కరికి రూ.15,600 ఫీజు సీనియర్ డ్రైవర్తో శిక్షణ ప్రారంభానికి సిద్ధం చేసిన �
బస్ షెల్టర్గా పాడైన బస్సులు ఎండ నుంచి ప్రయాణికులకు ఉపశమనం తాగేందుకు మంచినీటి సౌకర్యం సేద తీరేందుకు మైకుల ద్వారా ప్రచారం సదాశివపేట, మే 4: ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. ఆర్టీసీ బస్సు షెల్టర్లు అందుబ�
జహీరాబాద్, మే 4 : రైతులు పండించిన పంటలు నిల్వ చేసేందుకు గోదాములు, ఉద్యాన పంటలు నిల్వ చేసేందుకు శీతల గోదాము ఏర్పాటు చేసేందుకు సర్కారు నిధులు మంజూరు చేసింది. నాబార్డు ఆర్థిక సహాయంతో ‘జహీరాబాద్ రైతు ఉత్పత్�
గుమ్మడిదల, మే 4 : అడవుల రక్షణతోపాటు వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. మండుటెండలో వన్యప్రాణులు దూప తీర్చుకోవడానికి రోడ్లుపైకి రాకుండా ఈ వేసవికాలంలో అడవిలో ఉన్న సాసర్ పిట్లలో నిత
పటాన్చెరు, మే 3 : పటాన్చెరు ప్రభుత్వ ఏరియా దవాఖానలో 70 ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేశామని, దవాఖానలో ఆక్సిజన్ కొరత రాకుండా ఎప్పటికప్పుడూ పర్యవేక్షణ చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అధికారులకు సూచ�
అందోల్, మే 3: ప్రభుత్వ దవఖానల్లో కరోనా బాధితులకు అవసరమైన అన్ని రకాల చికిత్సలు అందించేందుకు తగిన సదుపాయాలు ఉన్నాయని, సేవలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం జోగిపేటలోని ప
సిద్దిపేట జోన్/ సిద్దిపేట అర్బన్, మే 1 : మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్సులను ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్