ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ జహీరాబాద్, జూన్ 1 : రైతులకు వానకాలం సీజన్లో డీసీఎంఎస్ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లాలో 200 కేంద్రాలు ఏర్పా టు చేసి ఎరువులు, విత్తనాలు అమ్మకాలు చేస్తున్న�
జెండాలు ఆవిష్కరించనున్న అమాత్యులుసిద్దిపేటలో మంత్రి హరీశ్రావుసంగారెడ్డిలో హోం మంత్రి మహమూద్ అలీమెదక్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వరాష్ట్రంలో అభివృద్ధి పరవళ్లు తొక్కుతున్నది. తెలంగాణను
ప్రత్యేక తెలంగాణలో అందుతున్న అభివృద్ధి ఫలాలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మెతుకుసీమ అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు రైతుల అభ్యున్నతికి విశేష కృషి బంగారు తెలంగాణ దారిలో సాగుతున్న పయనం తెలంగాణ రాష్ట్రం ఏ�
గుమ్మడిదల, మే 30: మండల పరిధిలోని అన్నారం పల్లెప్రగతితో అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిచింది. గ్రామంలో నలుదిక్కులా పోతరాజుకుంట, చెల్లయికుంట, కొత్తచెరువు, రామేశ్వరం చెరువు మిషన్కాకతీయ పథంతో పూర్వ వైభవాన్�
ఉమ్మడి మెదక్ జిల్లాల్లో కొనసాగిన కార్యక్రమం పర్యవేక్షించిన ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి, సంగారెడ్డి అదనపు కలెక్టర్, మెదక్ ఆర్ఎం రామచంద్రాపురం, మే 30 : కరోనా కట్టడిలో భాగంగా ప్రభుత్వం సూపర్ స్ప్రెడర్స్
జిల్లా లో 6లక్షల 64వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు : డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్చిన్నశంకరంపేట, మే 29: జిల్లాలో ఇప్పటి వరకు ఐకేపీ ఆధ్వర్యంలో 14,600 మంది రైతుల నుంచి 6లక్షల64వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేశామని
సదాశివపేట, మే 28 : ప్రభుత్వం నిర్ణయించిన లాక్డౌన్ నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్ట పరమైన చర్యలు తప్పవని డీఎస్పీ బాలాజీ హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంగారెడ్డి కొత్త బస్టాండ్, పోతిర�
సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 28 : జర్నలిస్టులు, సూపర్ స్ప్రెడర్లు వ్యాక్సిన్ను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సూ చించారు. శుక్రవారం పట్టణంలోని పాత జైలు వద్ద జర్నలిస్టులు, సూప ర్ స్ప్
మెదక్రూరల్ మే 27: ప్రజల ఆరోగ్య సంరక్షణకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని సర్పంచ్ రాజ్యలక్షీ రవీందర్ అన్నారు. గురువారం మెదక్ మండలంలోని వెంకటపూర్ గ్రామ పంచాయతీలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను సర్పంచ
ఉమ్మడి జిల్లాలో పకడ్బందీగా లాక్డౌన్ అమలు క్షేత్రస్థాయిలో పోలీసు ఉన్నతాధికారులు ముందస్తు అనుమతి, ఈ-పాస్ ఉంటేనే అనుమతులు అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై కేసులు సిద్దిపేట జిల్లాలో 2,475, మెదక్లో 4,451, సంగారె
పాశమైలారం పారిశ్రమిక ప్రాంతంలో నిరంతర గస్తీ సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి పోలీసులకు స్కార్పియో అందజేసిన ఐలా సభ్యులు సంగారెడ్డి, మే 26 : రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రెండ్�
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి పటాన్చెరు, మే 26 : పటాన్చెరు పట్టణంలో నాలుగు దశాబ్దాల క్రితం వేసిన మంచినీటి పైపులైన్లు మార్చుతున్నామని, నూతన పైపులైన్లతో సురక్షితమైన తాగునీటిని అందిస్తామని పటాన్�