రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి మృతుల్లో ఒకరు మున్సిపల్ కార్మికురాలు నారాయణఖేడ్లో విషాదం నారాయణఖేడ్, జూన్ 7 : రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది. భర్తలను కోల్పోయ
సంగారెడ్డి, జూన్ 6 : వానకాలం పంట సాగుకు అన్నదాతలు సమాయత్తమవుతున్న సమయంలో విత్తనాలు కొనుగోళ్లలో రైతులు జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా రైతులు వానకాలం రాగానే విత్తనాలు వేసేందుకు తొందర పడొద్దు. రైతుల సమయాన�
పల్లెటూర్లలో విరివిగా అల్లనేరేడు పండ్లు లభ్యంమద్దూరు, జూన్6 : సంపూర్ణ ఆరో గ్యం కోసం సీజనల్గా దొరికే ప్రతి పండు ఓ ఔషధమే అని పెద్దలు చెబుతుంటారు. అలాంటి సీజనల్ పండ్లలో నేరేడు పండ్లు ఎంతో ముఖ్యమైనవి. నల్ల�
ఈ నెల 10 తర్వాత సర్వే చేయనున్న బృందాలుజిల్లాకు చేరుకున్న సర్వే అధికారులురెండు నెలల్లో ప్రభుత్వానికి నివేదికలునివేదిక అందిన వెంటనే పనులు ప్రారంభంసంగారెడ్డి జూన్ 6 (నమస్తే తెలంగాణ) : సంగమేశ్వర, బసవేశ్వర ఎత
అమీన్పూర్, జూన్ 5 : కరోనాపై విజయం సాధించాలంటే ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి సూచించారు. శనివారం బీరంగూడ జిల్లా పరిషత్ హైస్కూల్లో హైరిస్క్ వ్యాక్సి�
పల్లెప్రగతితో మారుతున్న రూపురేఖలు పారిశుధ్యం, పచ్చదనంపై ప్రత్యేక దృష్టి అండర్గ్రౌండ్ డ్రైనేజీతో తీరిన తిప్పలు ఆకర్షణీయంగా రైతువేదిక సుమారు రూ.1కోటితో అభివృద్ధి పనులు హత్నూర, జూన్ 5 : ‘పల్లెప్రగతి’తో
రేపు సంగారెడ్డిలో డయాగ్నోస్టిక్ హబ్ ప్రారంభం రూ.2.50 కోట్లతో ఏర్పాటు.. ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆధునిక పరికరాలతో 57 రకాల పరీక్షలు ఉచితం సంగారెడ్డితో పాటు పొరుగు జిల్లా రోగులకు మేలు త్వరలో అందుబాటులోకి సీట
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు రెండేండ్లలో ప్రగతి అందుబాటులో వైకుంఠధామం, డంపింగ్యార్డు గ్రామంలో పచ్చదనం, స్వచ్ఛత కొత్త హంగులతో పల్లె ప్రకృతి వనం పట్టణంలో తరహా వాకింగ్ ట్రాక్ మిషన్ భగీరథతో తా�
జహీరాబాద్, మే 4 : రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఎరువులు, విత్తనాల వ్యాపారులు నకిలీ విత్తనాలు అమ్మకూడదని డీఎస్పీ శంకర్రాజు అన్నారు. శుక్రవారం జహీరాబాద్ డివిజన్ ఫర్టిలైజర్ దుకాణ యజమా�
పటాన్చెరు, జూన్ 4 : ఎరుక కులస్తుల కోసం పటాన్చెరులో స్థలం కేటాయించి షెడ్లు నిర్మిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెషన్ హాల్లో ఎరుకల సంఘం సమావేశం జరి
పుట్టిన రోజున ఔదార్యంసిద్దిపేట, జూన్ 3 : తన పుట్టినరోజున పలువురు ఆభాగ్యులకు మంత్రి హరీశ్రావు అండగా నిలిచి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు.తల్లిదండ్రులు లేని భాగ్య అనే అనాథ బాలికకు గతంలో మంత్రి హరీ�
రాజకీయ పార్టీలు, సంస్థలు, మేధావులను ఏకం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నేపథ్యాన్ని స్మరించుకున్న ప్రజాప్రతినిధులు, నేతలు సంగారెడ్డి జిల్లా బృందం: అమరుల త్యాగాల ఫలితే నేటి తెలంగాణ రాష్ట�