జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు జహీరాబాద్, మే 26 : జహీరాబాద్ ప్రభుత్వ దవాఖానలో రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం ఆక్సిజన్ ప్లాంటు మంజూరు చేసిందని , పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఎమ్�
అదనపు కలెక్టర్ రాజర్షి షా సంగారెడ్డి, మే 26 : గర్భిణులు పౌష్టికాహారం తీసుకుని బరువు, ఆరోగ్యవంతమైన బిడ్డలకు జన్మనివ్వాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్లో మహిళా శిశు స
ఆపత్కాలంలో ఊపిరిపోస్తున్న ఆక్సిజన్ పరిశ్రమలు సంగారెడ్డి జిల్లా నుంచే అధిక శాతం ఉత్పత్తి, సరఫరా పాశమైలారంలో నాలుగు ఆక్సిజన్ ఉత్పత్తి ఫ్యాక్టరీలు ఉమ్మడి మెదక్ జిల్లా సహా హైదరాబాద్లోని దవాఖానలకు.. లి
పటాన్చెరు, మే 25 : లాక్డౌన్ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ముత్తంగి ఔటర్రింగ్రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన పోలీస్ చెక్�
కంది, మే 25 : భూమిలో పంటలను కాపాడే సూక్ష్మజీవుల సంరక్షించడంలో కృషి చేసిన సంగారెడ్డి జిల్లాలోని కంది మండలం చెర్యాల్ గ్రామానికి ఈ ఏడు ఉత్తమ బీఎంసీ (బైయో డైవర్సిటీ మానేజ్మెంట్ కమిటీ 2021) అవార్డు దక్కింది. ఈ అవ
శరవేగంగా పట్టణ ‘మిషన్ భగీరథ’ పనులు సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేటపట్టణాల్లో 70శాతం పనులు పూర్తి రూ.82.59 కోట్లతో మున్సిపాలిటీల్లో పనులు మంత్రి హరీశ్రావు ఆదేశాలతో సంగారెడ్డికి అదనపు ట్యాంకు మంజూరు తీర�
కొనుగోలు కేంద్రాల్లోధాన్యం రవాణాకు చర్యలు తీసుకుంటాం మామిడి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చూడాలి వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు కులకచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పీఏసీఎస్ ధాన్యం కొ�
గుమ్మడిదల/మునిపల్లి /ఝరాసంగం/బొల్లారం/జహీరాబాద్/సదాశివపేట, మే 23 : లాక్డౌన్ పటిష్టంగా అమలు చేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. ఆదివారం ఎస్పీ సంగారెడ్డి పట్టణం, పోతిరెడ్డిపల్లి, స
అందుబాటులో ఎరువులు, విత్తనాలువేసవి దుక్కుల్లో రైతులు బిజీఈ నెల 25న రోహిణి కార్తె ప్రారంభంరోహిణిలో నార్లు పోయడానికి సిద్ధ్దమవుతున్న రైతులుతొలిసారి సిద్దిపేటలో ఆయిల్పాం సాగు యాసంగిలో పంటలు బాగాపండి దం�
నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేట్ దవాఖానల లైసెన్సులు రద్దుఅన్ని దవాఖానలు తనిఖీ చేయాలిసంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన ఆవరణలోనే మెడికల్ కాలేజీ150 సీట్లతో ఏర్పాటు చేస్తాంలాక్డౌన్తో తగ్గిన కరోనా కేసులుబ్లాక్
ఉమ్మడి జిల్లాలో పక్కాగా లాక్డౌన్ అమలుఎక్కడికక్కడ వాహనాల తనిఖీరోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తాంరామాయంపేట సీఐ నాగార్జున గౌడ్ రామాయంపేట, మే 22 : ఉదయం ఆరు నుంచి పది గంటల వరకే అనుమతి. పది గంటలు దాటితే ఎవ�
అందోల్ /గుమ్మడిదల/జిన్నారం, మే 21: వ్యవసాయ భూముల్లో భూసారం పెంచేందుకు ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై జీలుగ విత్తనాలను పంపిణీ చేస్తున్నదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని సోలక్