పటాన్చెరు ఏరియా దవాఖానలో చికిత్స రోగుల కోసం అదనపు బెడ్లు ఏర్పాటు సరిపడా ఆక్సిజన్ నిల్వలు రోగులకు నాణ్యమైన చికిత్స పోషకాహారంతో రోగుల ఇమ్యూనిటీ పెంపు జ్వర సర్వేతో ప్రాథమికంగానే కొవిడ్కు చెక్ పటాన్�
రూ.101 కోట్ల ముందస్తు ఆస్తి పన్ను వసూలు నెలాఖరుతో ముగియనున్న గడువు హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): కరోనా సమయంలోనూ ‘ఎర్లీ బర్డ్’ స్కీంకు అద్భుత ఆదరణ లభిస్తున్నది. ఈ పథకం కింద ముందస్తుగా వార్షిక ఆస్తి పన్న
మద్దూరు, మే 20 : నిన్నమొన్నటి వరకు నాలుగు గోడల మధ్య చేతిలో సెల్ఫోన్తో గంటల కొద్ది గడిపిన ఆ చిన్నారులు.. సెల్ఫోన్కు టాటా చెప్పి, ఆటలకుసై అంటూ ప్రస్తుతం ఆటస్థలంలో ‘హ్యాండ్ (లో) బాల్’ పట్టి దుమ్ము లేపుతు�
సంగారెడ్డి, మే 20 : అసలే కరోనా కాలం.. ఆదమరిస్తే ప్రాణాలు పోయే పరిస్థితి… కరోనాతో తల్లి, తమ్ముడిని పోగొట్టుకుని పుట్టెడు దుఖఃంతో ఉంది. ఉద్యోగ బాధ్యతలో సెలవు మంజూరు చేయాలని అసిస్టెంట్ అకౌంట్ అధికారి దశరథ్ (�
టీఎస్పీఎస్సీ సభ్యుడిగా మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ జర్నలిజం నుంచి రాజకీయాల్లోకి వచ్చి రాణింపు తెలంగాణ ఉద్యమంతో గుర్తింపు టీఆర్ఎస్లో పలు బాధ�
65వ జాతీయ రహదారి, బీదర్ రోడ్డుపై చెక్పోస్టులు తనిఖీలు చేసి సూచనలు చేసిన సంగారెడ్డి ఎస్పీ చంద్రశేఖర్రెడ్డి లాక్డౌన్ ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు జహీరాబాద్, మే 18 : కరోనా వ్యాప్తిని అరికట్టేందుక
సంగారెడ్డికి మెడికల్ కళాశాల అనుబంధంగా నర్సింగ్ కాలేజీ మంజూరు చేసిన సీఎం కేసీఆర్ హామీ నిలబెట్టుకున్న ఉద్యమ నేత జిల్లా ప్రజలకు మరింత మెరుగైన వైద్యం పేద విద్యార్థులకు అందుబాటులోకి వైద్య విద్య సీఎం కేస
మెడికల్ కళాశాల మంజూరు చేసి హామీ నెలబెట్టుకున్నారు సంగారెడ్డి జిల్లా ప్రజల తరఫున సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, మాణిక్రావు, భూపాల్రెడ్డి సంగ�
కొవిడ్కు ప్రభుత్వ దవాఖానలో మెరుగైన సేవలు చికిత్సతో కొవిడ్ నయమవుతుంది జిల్లా దవాఖానలోని కరోనా వార్డును సందర్శించిన ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 18: కరోనా పాజిటివ్ వస్తే భయపడ�
అందోల్, మే17: లాక్డౌన్ సమయంలో పేదలకు అన్నదానం నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. సోమవారం జోగిపేట ప్రభుత్వ దవాఖాన ఆవరణలో జాగృతి రాష్ట్ర కార్యదర్శి మఠం భిక్షపతి అన్నదాన కార్
సంగారెడ్డికి పట్టణానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులైన జ్ఞానేశ్వర్, కిరణ్, సతీష్ స్నేహితులు. ప్రస్తుతం కొవిడ్ బాధితులు భోజన వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గమనించిన వీరు, వారికి ఏదైనా చ�