“పని ఏదైనా సరే ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడి మాట తప్పకుండా.. మడమ తిప్పకుండా అమలు చేయడమే ఆయన లక్ష్యం..ప్రజా క్షేత్రంలో నిరంతర శ్రామికుడిగా సేవలందించే గొప్ప మనసు ఉన్న నాయకుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎ�
పోలింగ్ విధులు నిర్వహించినందుకుగానూ ఇతర పార్లమెంట్ నియోజకవర్గపరిధిలో చెల్లిస్తున్న విధంగా రెమ్యూనరేషన్ చెల్లించాలని కోరిన ఉపాధ్యాయులపై పోలీసులు ప్రతాపం చూపారు. పంపిణీ కేంద్రం వద్ద నిరసన వ్యక్తం �