ఇసుక మాఫియా సూత్రధారులను బయటకు లాగాలని రాష్ట్ర రెడ్ కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు. ములుగు నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దందాపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ�
పంచాయతీరాజ్గ్రామీణ శాఖ మంత్రి సీతక, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి ఇద్దరూ కలిసి ములుగు జిల్లాలోని గోదావరి నదిలో అక్రమంగా ఇసుకను మింగేస్తున్నారని బీఆర్ఎస్ నేత, రెడో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపి
గోదావరి తీరం ఆనుకొని ఉన్న ధర్మపురి మండలంలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. నది ఒడ్డున ఉన్న ఆరెపల్లి గ్రామం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఈ గ్రామ ఒడ్డు నుంచి అవతలి ఒడ్డు దాకా దాదాపు రెండుకిలోమీటర్లకు పైనే న
అభివృద్ధి పేరుతో ఇసుక అక్రమ వేలం పాటలను అరికట్టాలని పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రూనాయక్ హెచ్చరించినా దందా మాత్రం ఆగడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
రాష్ట్రస్థాయిలో మీకు మంచి గుర్తింపు ఇస్తాం.. అంటూ ఒకరికి.. నీ దందాలన్నీ చేసుకో పోలీసులకు చెప్పి సహకరిస్తాం.. అంటూ మరికొందరికి అధికార పార్టీ నేతలు ఆఫర్లు ఇస్తున్నారు.
నడిగడ్డలో ఓ అధికార పార్టీ నేత షాడో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయనకు ఏ పదవీ లేకపోయినా అధికారులు కొత్తగా ఎవరు వచ్చినా ఆయన్ను ప్రసన్నం చేసుకోవాల్సిందే. లేదంటే ఆయన ఆగ్రహానికి గురికావాల్సిందే. లేదా అక్కడి