మక్తల్ మండలం కొండ దొడ్డి వాగులో అదే మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని వాగులో ఇసుకను తరలిస్తూ నర్వ మండల కేంద్రంలోని కల్వల...
మాచారెడ్డి మండలంలోని లక్ష్మీరావులపల్లి, పాల్వంచ మండలంలోని బండరామేశ్వర్పల్లి గ్రామశివారులో ఉన్న భారీ ఇసుక డంపులను రెవన్యూ అధికారులు శనివారం సీజ్ చేశారు. ‘వాగులనూ తోడేస్తున్నారు..’ అనే శీర్షికన ప్రచు�
ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపులేకుండా పోతున్నది. ఇసుక దందాను అరికట్టడానికి అధికార యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినా, ఎన్నిసార్లు హెచ్చరించినా ఇసుకాసురుల్లో ఇసుమంతైనా మార్పురావడంలేదు. అ�
హైదరాబాద్లో ఇసుకు మాఫియాపై టాస్క్ఫోర్స్ ఉక్కుపాదం మోపుతున్నది. అక్రమంగా ఇసుక అమ్ముకునేవారు ఇతర ప్రాంతాలకువెళ్లి అక్కడ ఇసుక బుక్ చేసి హైదరాబాద్లో డంప్ చేస్తున్నారు. ఇసుక రీచ్నుంచి పదివేలకు కొన�