వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు కొలువైన మేడారం బుధవారం జనసంద్రమైంది. అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే గాక ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసింది.
అయోధ్యలో కొత్తగా నిర్మించిన ‘మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానశ్రయాన్ని’ ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. రామమందిర ప్రారంభోత్సవం కోసం యావత్తు ప్రపంచం ఎదురుచూస్తున్నదని అన్నారు. తెలంగాణలో జరిగే ప్ర