తెలంగాణ అమర్నాథ్ యాత్ర సలేశ్వరం జాతరకు (Saleshwaram Jatara) జనం పోటెత్తారు. దీంతో నాగర్ కర్నూల్ జిల్లా శ్రీశైలం ప్రధాని రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. అమ్రాబాద్ మండలం మన్ననూర్ చెక్పోస్ట్ నుంచి స�
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం సలేశ్వరానికి భక్తులు పోటెత్తారు. లింగమయ్యను దర్శించుకొని పూజలు చేశారు. శ్రీశైలం రహదారిలో రద్దీ నెలకొనగా భక్తులు ఇబ్బందులు పడ్డారు. దారి పొడవునా స్వచ్ఛంద సంస్థ�
Saleshwaram | నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని దట్టమైన లోతట్టు ప్రాంతంలో కొలువైన సలేశ్వరం లింగమయ్య స్వామి దర్శన భాగ్యం ఇకనుంచి నిరంతరం కలుగనున్నది. ఏడాదిలో ఎనిమిది నెలల పాటు సఫారీ టూర్లో లింగమయ్య దర్శన�
సాహసయాత్ర సలేశ్వరం జాతర ముగిసింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకే భక్తులను లోపలికి అనుమతించారు. వీరంతా శనివారం తెల్లవారుజామున తిరిగి రానున్నారు. చివరి రోజు లక్ష వరకు భక్తులు తరలిరాగా..
నల్లమల భక్తుల శివనామస్మరణతో పులకించింది. సాహసయాత్ర, తెలంగాణ అమరనాథ్ యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతర శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకే భక్తులను లోపలికి అనుమతించారు.