మహిళలు, చిన్నారుల రక్షణ కోసం కేసీఆర్ హయాంలో ఏర్పాటైన సఖి కేంద్రాలు రాష్ట్రంలో మహిళలకు వరంగా మారాయి. పోలీసు శాఖతో కలిసి సఖి కేంద్రాలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.
మహిళల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు ప్రాధాన్యతనిస్తున్నది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, షీటీమ్స్, సఖీ కేంద్రాలు, తదితర ఎన్నో పథకాలతో భరోసానిస్తున్నది. ఇటీవల అతివల కోసం మరో �
తడబడిన అడుగులు ఒక్కటవుతున్నాయి. సఖి కేంద్రాలు ఎన్నో కుటుంబాలకు దారి దీపం అవుతున్నాయి. అగాథంలో కూరుకుపోయిన జీవితాలకు భరోసా కల్పిస్తున్నాయి. భార్యాభర్తలు విడిపోయినా, మహిళలు లైంగిక వేధింపులకు గురైనా, వృద�
వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్న మహిళలకు సఖి కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. సమస్యలు తెలుసుకొని సత్వరమే వారికి సాయం అందిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నాయి.
జిల్లాలో నేరాల నియంత్రణే లక్ష్యంగా సమగ్ర చర్యలు చేపట్టనున్నట్లు యాదాద్రిభువనగిరి జిల్లా డీసీపీ రాజేశ్చంద్ర తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ మాట్లాడారు.