రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన సఖి కేంద్రాలు ఎంతోమంది మహిళలకు భరోసానిస్తున్నాయి. పలు సమస్యలతో బాధితులుగా మారిన బాలికలు, యువతులు, వివాహితలు, అనాథలకు అండగా నిలుస్తున్నాయి.
Whip Gongidi | భువనగిరి పట్టణం మాసుకుంటలో రూ.48 లక్షలతో నిర్మించబోయే సఖి కేంద్ర భవన నిర్మాణ పనులకు ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డితో కలిసి శంకుస్థ�
రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతే లక్ష్యంగా ముందుకెళ్తున్నది. ఈ మేరకు సఖీ కేంద్రాలను ఏర్పాటు చేసి వారికి భరోసానిస్తున్నది. టోల్ఫ్రీ నంబర్ ‘181’ను అందుబాటులోకి తీసుకురాగా, వివిధ సమస్యలతో ఫోన్ చేసిన వారిన�
మహిళలకు రక్షణగా సఖీ కేంద్రం అండగా ఉంటుందని నిర్వాహకురాలు మమత అన్నారు. దస్తురాబాద్లోని కార్యాలయాల్లో మహిళలకు, కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు సఖీ కేంద్రం సభ్యులు మంగళవారం అవగాహన కల్పించా�
Sakhi Centre | సిరిసిల్ల పట్టణంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ‘సఖి కేంద్ర భవనం’ పూర్తి స్థాయిలో సిద్ధం చేసి, ప్రారంభానికి తగిన ఏర్పాట్లు చేయాలని