మాయమాటలతో ఓ బాలికపై లైంగిక దాడి చేసి పెండ్లి చేయాలని బెదిరింపులకు పాల్పడ్డ్డ నిందితుడికి న్యాయస్థానం 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.ఐదు వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చించిందని సైదాబాద్ ఇన్స్�
మద్యం మత్తులో కారును అతివేగంతో నడిపి.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టాడు. ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. తప్పించుకునే క్రమంలో అదే వేగంతో కారులో ముందుకు దూసుకెళ్లి మరో మహిళను ఢీకొట్టాడు. ఆ
బంధువుల పెండ్లిలో పరిచయమైన ఓ అమ్మాయితో చాటింగ్ చేసి.. డబ్బులు, బంగారం ఇవ్వకుంటే ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్న యువకుడిపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఐడేండ్ల బాలుడి అపహరణ కేసును సైదాబాద్ పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు. రూ.10 వేలకు విక్రయించిన వ్యక్తిని అరెస్టు చేసి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.