సద్గురు జగ్గీ వాసుదేవ్ ఓ వైపు తన కుమార్తెకు పెండ్లి చేసి జీవితంలో స్థిరపడేట్లు చేసి, మరోవైపు ఇతర యువతులను సన్యాసినులుగా బతికేలా ఎందుకు ప్రోత్సహిస్తున్నారని మద్రాస్ హైకోర్టు ప్రశ్నించింది.
దేశంలోనే అతిపెద్ద గ్రామీణ క్రీడా ఉత్సవానికి రంగం సిద్ధమైంది. మారుమూల ప్రాంతాల్లోని ప్రతిభను వెలుగులోకి తేవాలనే ఉద్దేశంతో సద్గురు జగ్గీ వాసుదేవ్ ప్రారంభించిన ‘ఇషా గ్రామోత్సవం’ రేపటి నుంచి ప్రారంభం క�
Kaziranga national park Night Safari: అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, సద్గురు జగ్గీ వాసుదేవ్తో పాటు పర్యాటక శాఖ మంత్రి జయంత మల్ల బారువాలు వివాదంలో చిక్కుకున్నారు. వన్యప్రాణి సంరక్షణా చట్టాలను ఉల్లంఘించి.. ఆ ముగ్గుర
‘సేవ్ సాయిల్' నినాదంతో బైక్పై ప్రపంచ యాత్ర చేపట్టిన ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ రాష్ట్రంలోని పచ్చదనాన్ని చూసి పరవశించిపోయారు. గురువారం హైదరాబాద్ నుంచి బెంగుళూర్ వెళుతున్�
పర్యావరణ హితం, దేశ వ్యాప్తంగా పచ్చదనం కోరుకుంటూ మొదలైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. వానాకాలం సీజన్ తోనే మొక్కలు నాటే ఉద్యమం మొదలు కాబోతోంది. ఈ నెల 16 న (గురువారం) శంషాబాద్ సమీపంలోన
తమ సంస్థ ద్వారా వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయం పెంపునకు చేపట్టిన కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని శ్రీ సద్గురు జగ్గీ వాసుదేవ్ పేర్కొన్నారు. సద్గురు జగ్గీ వాసుదే