Sabarimala Pilgrims | కేరళ రాష్ట్రం కొట్టాయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. శబరిమలకు అయ్యప్ప భక్తులతో (Sabarimala Pilgrims) వెళ్తున్న బస్సు అదుపుతప్పి బోల్తా పడింది (bus overturns).
Sabarimala Pilgrims | కేరళ (Kerala) రాష్ట్రం కొల్లాం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శబరిమల భక్తుల (Sabarimala Pilgrims)తో వెళ్తున్న బస్సును లారీ ఢీ కొట్టింది.
శబరిమల వెళ్లే భక్తులకు తమ తీర్థయాత్ర అనుభవాన్ని సులభతరం చేయడమే కాక, మరింత మెరుగుపర్చడానికి కృత్రిమ మేధ ద్వారా రూపొందించిన ఏఐ అసిస్టెంట్ ‘స్వామి చాట్బాట్' లోగోను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ బుధవ�
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులు విమానాల్లో కొబ్బరి కాయలను పట్టుకెళ్లవచ్చు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) ఈ మేరకు శుక్రవారం అనుమతి ఇచ్చింది.
Sabarimala | కేరళ (Kerala)లోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల (Sabarimala) వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పంబ (Pampa) సమీపంలో కేఎస్ఆర్టీసీ బస్సు (KSRTC bus)లో మంటలు చెలరేగాయి.
అయ్యప్ప స్వాములు, అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం జనవరి 5వ తేదీన హైదరాబాద్ నుంచి శబరిమలకు సూపర్ లగ్జరీ బస్సు నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్ రీజనల్ మేనేజర్ ఏ.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Bus accident | రళలో కొండలు, లోయలతో కూడిన ప్రదేశాలు ఎక్కువ. ముఖ్యంగా శబరిమల అయ్యప్పస్వామి సన్నిధికి వెళ్లే దారిలో దాదాపు 40 కిలోమీటర్ల దూరం కొండలు, లోయలతో కూడిన రహదారే ఉంటుంది. ఈ దారిలో వాహనం డ్రైవర్ ఏమాత్రం అజాగ్ర�