శబరిమల అయ్యప్ప స్వామి వార్షిక యాత్ర సీజన్ సోమవారం నుంచి ప్రారంభమవుతున్నది. లక్షలాది మంది మండల దీక్షాపరులకు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం దేవాలయం తలుపులను తెరిచారు.
కేరళలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమలకు వచ్చే భక్తుల దర్శనంపై విధించిన ఆంక్షల విషయంలో పినరయి విజయన్ సర్కారు యూటర్న్ తీసుకుంది. ఆన్లైన్లో బుకింగ్ చేసుకోని భక్తులు సైతం శబరిమల అయ్యప్పను సాఫీగా దర�
వివాహాలు, శుభకార్యాల నిమిత్తం కిరాయి తీసుకొనే ఆర్టీసీ బస్సులపై సంస్థ 10 శాతం రాయితీ ప్రకటించింది. జూన్ 30 వరకు అన్నిరకాల బస్ సర్వీసులకు ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది.