రాష్ట్రంలో కూరగాయల ధరలు దడపుట్టిస్తున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల మందగమనం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గిపోవడం కూరగాయల దిగుబడులపై తీవ్రంగా ప్రభావం చూపించింది.
రాష్ట్ర రైతులకు, ప్రజలకు మార్కెటింగ్ శాఖ మెరుగైన సేవలు అందిస్తున్నది. సీఎం కేసీఆర్ ఆ శాఖను అన్ని అంశాల్లో పటిష్ఠపర్చడంతో రైతు ఉత్పత్తుల నిల్వ కోసం గోడౌన్ల సామర్థ్యం భారీగా పెంచుకున్నది. రైతులకు గిట్ట�
నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లను అభివృద్ధి చేసి రామగుండాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. రామగుండం నియోజకవర్గానికి గొప్ప భవిష్యత్ ఉందనీ, అది త్వరలోనే ఈ ప్ర
రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతకు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఆధునిక సమీకృత మార్కెట్లను నిర్మిస్తున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. రైతు బజారుల్లోకి దళారులను రానీయవద
పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ లాభాల బాటలో నడుస్తున్నది. మూడేం డ్లుగా వచ్చిన ఆదాయాన్ని పరిశీలిస్తే నిర్దేశించిన లక్ష్యం క న్నా అధికంగా సంపాదించింది. కరోనా కారణంగా ఆర్థిక రంగం కుందేలైన సందర్భంలో కూడా వ్య�
ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా గుర్తింపు పొందిన కేపీహెచ్బీ కాలనీలో మోడల్ రైతుబజార్ ప్రారంభానికి ముస్తాబయింది. ఆదివారం మంత్రులు నిరంజన్రెడ్డి, హరీశ్రావు, చామకూర మల్లారెడ్డితో పాటు ఎమ్మెల్యే మాధవరం క�