రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా సంబురాల్లో అన్నదాతకు అవమానం జరిగింది. మంగళవారం నకిరేకల్ మండలం చందుపట్ల రైతు వేదికలో నిర్వహించిన రైతు భరోసా సంబురాలకు జిల్లా కలెక్టర్ ఇ�
స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసమే రైతు భరోసా పేరుతో రైతులను ఎరవేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని బీఆర్ఎస్ నాయకుడు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నూక సైదులు అన్నారు.
రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ రైతులకు అందజేసిన రైతు బంధును అడ్డుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూన్ 3వ తేదీన యాదగిరిగుట్ట పట్టణంలోని తాసీల్దార్ కార్యాలయం వద్ద రైతు మహాధర్నాను నిర్వహిస్తు�