దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంత ప్రజల్లోనూ ఆన్లైన్ షాపింగ్ పెరిగిపోతున్నది. ఇప్పటికే నగరాలు, పట్టణాల్లో అనేక ఈ-కామర్స్ సంస్థలు, దుకాణదారులు వివిధ రకాల వస్తూత్పత్తులను ఆన్లైన్లో ఆర్డర్ ఇస్తే ఇంటి మ
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పల్లె దవాఖానలను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 143 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉండగా 99 కేంద్రాలను పల్లె దవాఖానలుగా మార్చింది. ఎంబీబీఎస్ డా�
Minister Errabelli | ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడ్డ తెలంగాణ స్వరాష్ట్రంలో సుపరిపాలన అందిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు.
నేటి నుంచి దుబ్బతండా తనదేనని, గ్రామస్తులు పంచిన ఆత్మీయత మరువలేనిదని ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్ అన్నారు. బుధవారం రాత్రి ధూళిమిట్ట మండలంలోని దుబ్బతండా పంచాయతీ పరిధిలోని చెలిమెతండాను ఆయన సందర్శించ�
పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ శాఖ డిప్యూటీ కమిషనర్ రవీందర్రావు పిలుపునిచ్చారు. బుధవారం మండలంలోని వంగపల్లి గ్రామంలో పల్లెప్
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ యుగం నడుస్తున్నది. ఏం కావాలన్నా, ఏం కొనాలన్నా, ఏం తినాలన్నా ఇంటర్నెట్లో వెతుకులాట. ప్రపంచం చిట్టి ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్లకు ఎప్పుడో మారిపోయింది. ఇంటర్నెట్ ఛార�