ఆషాఢం అరుదెంచి గ్రీష్మ తాపం చల్లారే వేళలో.. పచ్చదనం పరుచుకున్న నెలవులో.. పండరినాథుడు కొలువుదీరిన కోవెలలో.. ఓ అమృత నాదం పల్లవిస్తుంది. అది భక్తి యుక్తం.. ముక్తి ప్రధానం! ఒక గొంతు నుంచి రమ్యమైన రామనామం. మరో గళం �
‘కోరికలు లేకపోతే మనిషి సుఖంగా జీవించగలుగుతాడు’ అని ఆధ్యాత్మికవేత్తలు, ఆధ్యాత్మికవాదులు పలుకుతూ ఉంటారు. ‘మా కోరికలు అసలు తీరడం లేదు’ అని చాలామంది వాపోతుంటారు. అయితే విశ్వరచన రహస్యం ఎవరికీ తెలియదు. ‘నిత్�