తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి సోమవారం పాల్వంచ బస్టాండ్ను పరిశీలించారు. ఈ మార్గం గుండా వెళ్తూ ఆయన పాల్వంచ బస్టాండ్లో ఆగి బస్టాండ్లో ఉన్న వసతి సౌకర్యాలను పరిశీలించ
ఈ నెల 28 నుండి 31 వరకు ‘సమ్మక సారలమ్మ జాతర’ జరుగనున్న నేపథ్యంలో అమ్మవార్ల ప్రసాదం భక్తులకు చేరవేసేందుకు టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సేవలు ఏర్పాటు చేసినట్టు ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం బస్ భవన్ల�
సిటీ బస్సులో పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ‘చలో బస్ భవన్’ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ (BRS) చేపట్టింది. తీవ్ర నిర్బంధాల నడుమ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ�