నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో విద్యార్థుల సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ సిద్ధంగా ఉన్నదని, అందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక బస్సులు నడుపనున్నట్టు ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు.
ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పేర్కొన్నారు. గురువారం నల్లగొండ డిపోను ఆయన సందర్శించారు. ఈ సందర్భం గా ఆయన బస్టాండ్ ప్రాంగణంతో పాటు డిపో పరిసరాలను ఆర్ఎం జానిరెడ్�
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో సంస్థకు రోజుకు సుమారు రూ.30 కోట్ల నష్టం వాటిల్లుతున్నది. ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి తెలిపారు. హైదరాబాద్ బస్భవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికులు సమ్మె విరమిస్త�
ఆర్టీసీ ఆదాయం పెంచుకోవడానికి అవకాశాలను వెతుక్కోవాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు. నష్టాల్లో ఉన్న డిపోలపై అధ్యయనం కోసం కమిటీ ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని ఆదేశిం�