అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ఉద్యోగాలిస్తామంటూ నిరుద్యోగులకు నమ్మకద్రోహం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలని వక్తలు పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం రంగాలకు అధిక నిధులను కేటాయించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం వంటి ప్రాధాన్యతా రంగాలకు నిధులు పెంచాలని, లేదంటే ఉద్యమాలు తప్పవని వారు హ
‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కుల గణన చేస్తాం.. దాని ఆధారంగానే స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి 23,500 మందికి పదవులు వచ్చేలా చర్యలు తీసుకుంటాం. సబ్ ప్లాన్ అమలు చేసి ఏడాదికి �